Wednesday, April 16, 2014

వందన సమర్పణ ఎలా చేయాలో ఈ "ఉత్తమ కుమార్ " గారిని చూసి నేర్చుకోవలసిందే !

                                                                   

సభా సాంప్రదాయాలు తెలియని వారు ఘనంగా సభలు నిర్వహిస్తారు . అందరి సంగతి ఏమో కాని ఈ  రోజు కరీంనగర్ లో కాంగ్రెస్ వారు నిర్వహించిన సభ చప్పగా సాగింది అని చెప్పవచ్చు . అధిష్టాన దేవత ఎలాగో చూసి చదువుతుంది కాబట్టి , కంపెని సెక్రటరి వార్షిక నివేదిక చదివినట్లు అనిపిస్తుంది . పోనీ ఇంకా ఎవరైనా ప్రజల్ని ఆకట్టుకునేలా  మాట్లాడారా అంటే అబ్బే అందరికి దేవతను పొగడటం మిద ఉన్న యావ తెలంగాణా బవిశ్యత్ మిద ఉన్నట్లు లేదు . ఇక అందరూ అమ్మకి కండువాలు కప్పాకా , చివరకు వందన సమర్పణ చేయమని తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ కుమార్ రెడ్డి గారికి అవకాసా మిచ్చారు . ఆయనకి అసలు వందన సమర్పణ అంటే ఏమిటో బొత్తిగా తెలిసినట్లు లేదు . అందుకే అయన కూడా పొడి పొడి మాటలతో తానూ కూడా ఉపన్యాసం చెప్పి వెళ్లి పోయాడు . మొత్తానికి వందన సమర్పణ లేకుండానే బారి భహిరంగ సభ ముగిసింది .
     ఉత్తం  గారి  ఉత్తుత్తి వందన సమర్పణ ఎలా ఉందొ చూడాలంటే క్రింది విడియోలో చూడవచు!
             
                 

No comments:

Post a Comment